ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుంటూరు కోర్టులో వాంగ్మూలం, సీఐడీ లీగల్ అసిస్టెంట్ నియామకం పై ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇవాళ గుంటూరు కోర్టుకు హాజరై కస్టోడియల్ టార్చర్ కేసులో వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రఘురామ, గత ప్రభుత్వంలో…