రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ల పెంపు తర్వాతనే జరుగుతాయని స్పష్టం చేశారు. ఆయన గాంధీ భవన్లో నిర్వహించిన…