వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు: చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై అనారోగ్య ఆరోపణలు
కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తిరుపతి పరువుప్రతిష్ఠలను దిగజార్చుతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ధ్వజమెత్తారు. లడ్డూ విషయంలో చూశాం, మొన్న తొక్కిసలాట…